శ్రీ ఎమ్ అభిషిక్త్ కిషోర్, (ఐ.ఎ.ఎస్-2015)
శ్రీ ఎమ్ అభిషిక్త్ కిషోర్ 2015 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఈయన నెల్లూరు జిల్లా వాసి. ఎస్.ఆర్.ఎమ్. విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ లో పట్టబద్రులైనారు. ఐ.ఎ.ఎస్.కి ముందు స్టాండర్డ్ అండ్ పోర్స్(ఎస్ & పి)లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) చింతూరు ప్రోజెక్ట్ అధికారి గాను మరియు ఏటపాక సబ్ కలెక్టర్ గాను పనిచేస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణాధికారి)గా పనిచేసారు.