26-9-2018 న విధానా గౌతమి, కాకినాడలో పౌర సరఫరా శాఖ చే ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జెడ్ పి చైర్మన్, రాజమహేంద్రవరం ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Publish Date : 27/09/2018