Publish Date : 23/11/2019
22.11.2019 న జిల్లా కలెక్టర్ కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని సందర్శించి, APSRTC బస్సు ప్రమాద బాధితులను పరామర్శించారు.