Close

21-10-2020న కలెక్టరేట్ కాకినాడలో గౌరవ వ్యవసాయ మంత్రి, బిసి సంక్షేమ మంత్రి, కాకినాడ పార్లమెంటు సభ్యుడు, జిల్లా కలెక్టర్ మాస్క్ వినియోగ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ (ఆర్), కాకినాడ మునిసిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ (డి), జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ), డిఆర్‌ఓ, డిఎంహెచ్‌ఓ, అదనపు మునిసిపల్ కమిషనర్, జిజిహెచ్ సూపర్‌డెంట్, పిడి-ఐసిడిఎస్ తదితరులు పాల్గొన్నారు