Close

16.3.2020 న పొట్టి శ్రీరాములు జయనిహి సందర్భంగా సిబిఎం జంక్షన్ కాకినాడ వద్ద అమరాజీవి పొట్టి శ్రీ రాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. జాయింట్ కలెక్టర్, డిఆర్‌ఓ, కాకినాడ మునిసిపల్, కమిషనర్, జెడ్‌పి సీఈఓ తదితరులు పాల్గొన్నారు