15-12-2018 న జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిర్రా IAS పెథాయి తుఫాను పై అమలాపురం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కాకినాడ మునిసిపల్ కమీషనర్ తదితరులు కలెక్టరేట్, కాకినాడ నుండి పాల్గొన్నారు.
Publish Date : 17/12/2018
