Close

07.06.2020 న జాయింట్ కలెక్టర్ (ఆర్), జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) కలెక్టరేట్ కాకినాడలో పట్టా సాండ్ రీచ్ యజమానులు మరియు ఇంజనీరింగ్ విభాగాలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక ఉత్పత్తికి సంబంధించి కొన్ని సూచనలు జారీ చేశారు.