Close

05.06.2020 న జిల్లా కలక్టర్ శ్రీ సిటీలోని ఆర్‌ఎస్‌ఎమ్‌ఐపిఎల్ కంపెనీలో మహిళా ఉద్యోగులు కొత్త పోస్టింగ్స్‌లో చేరడానికి వీలుగా కాకినాడలోని కలెక్టరేట్ నుండి బస్సులను జండా ఊపి ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.