Close

05.04.2020 న క్యాబినెట్ కార్యదర్శి, దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నోవల్ కరోనావైరస్ (COVID-19) పై దేశ స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ కాకినాడ నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ కాకినాడ, ఎస్పీ రాజమహేంద్రవరం, జాయింట్ కలెక్టర్ -2, డిఆర్‌ఓ, జిజిహెచ్ సూపరింటెండెంట్, డిఎం అండ్ హెచ్‌ఓ, డిపిఓ, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.