Close

01.02.2020 న కాకినాడ గ్రామీణ మండలంలోని తిమ్మపురం గ్రామ సచివలయం ప్రాంతంలో డోర్ టు డోర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ -2, ఇతరులు అధికారులు కూడా పాల్గొన్నారు