Close

గౌరవ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శ్రీ మండాలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చిన రాజప్ప, జీపీ చైర్మన్ శ్రీ జె. నవీన్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ మల్లికార్జున్ ఐ.ఎ.యస్ సామర్లకోట మండలం నవరా గ్రామంలో పాడి కొనుగోలు కేంద్రం 01-11-2018 న ప్రారంభించారు.