Close

కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వి.వెంకటేశ్వర రావు 20-7-2018 న విధాన గౌతమి, కాకినాడలో బాలా సంజీవిని పథకాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్, కాకినాడ మేయర్, ఐసిడిఎస్స్ పిడి, డిఎమ్ & హెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.