డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చినరాజప్ప గాంధీ పార్క్ గాంధీ నగర్, కాకినాడలో 2-10-2018 న ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, MLC శ్రీ చిక్కల రామచంద్రుడు, MLAs శ్రీ వి.వెంకటేశ్వరరావు, శ్రీమతి. పి.అనంతలక్ష్మి, కాకినాడ మేయర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
Publish Date : 03/10/2018
