Close

24-08-2018 న రైస్ ఎక్స్పోర్టర్స్ అస్సోసికేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన 16 లారిల బియ్యాన్ని డయరిఫార్మ్ జంక్షన్, కాకినాడ నుండి జిల్లా కలక్టర్ వారు జండా ఊపి సరుకు రవాణా ప్రారంభిచారు